News February 28, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు
Similar News
News November 12, 2025
చైనాలో మెడిసిన్ చదివి.. HYDలో హోటల్ వ్యాపారం చేసి..!

గుజరాత్లో పట్టుబడ్డ ఐసీస్ సానుభూతి పరుడైన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ చైనాలో మెడిసిన్ చదవినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన ఇతడికి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో 2007 నుంచి 2013 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత HYD వచ్చి పనిచేసినా డాక్టర్ జాబ్కు స్వస్తి చెప్పాడు. అనంతరం ఓ హోటల్ వ్యాపారంలోకి దిగి ఐసిస్తో పరిచయాలు పెంచుకొని ప్రమాదకర విష రసాయనం రెసిన్ తయారు చేయడం ప్రారంభించాడు.
News November 12, 2025
చైనాలో మెడిసిన్ చదివి.. HYDలో హోటల్ వ్యాపారం చేసి..!

గుజరాత్లో పట్టుబడ్డ ఐసీస్ సానుభూతి పరుడైన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ చైనాలో మెడిసిన్ చదవినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన ఇతడికి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో 2007 నుంచి 2013 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత HYD వచ్చి పనిచేసినా డాక్టర్ జాబ్కు స్వస్తి చెప్పాడు. అనంతరం ఓ హోటల్ వ్యాపారంలోకి దిగి ఐసిస్తో పరిచయాలు పెంచుకొని ప్రమాదకర విష రసాయనం రెసిన్ తయారు చేయడం ప్రారంభించాడు.
News November 12, 2025
భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.


