News February 28, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికలు > పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో రథోత్సవం > సాగునీటి కోసం కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా > మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎస్ఐ > కాంగ్రెస్ వస్తే కష్టాలు కామన్ ఎర్రబెల్లి దయాకర్ రావు > జిల్లాలోని పలు ఆలయాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు > జిల్లా వ్యాప్తంగా 94.39% పోలింగ్ నమోదు

Similar News

News November 17, 2025

మై యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా అవగాహన కల్పించండి: వరంగల్ కమిషనర్

image

మై GWMC, యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేయకుండా ఈ యాప్‌లో ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 17, 2025

మై యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా అవగాహన కల్పించండి: వరంగల్ కమిషనర్

image

మై GWMC, యాప్ ద్వారా ఫిర్యాదులు చేసేలా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్‌కు వచ్చి ఫిర్యాదు చేయకుండా ఈ యాప్‌లో ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 17, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.