News March 28, 2025
జనగామ: ప్రజలకు ప్రభుత్వం 90శాతం రాయితీ: కలెక్టర్

ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు (ULB) ఆస్తి పన్నుపై 90% బకాయి వడ్డీని మాఫీ చేసే వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని విస్తరించిన నేపథ్యంలో.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90శాతం రాయితీ వస్తుందన్నారు.
Similar News
News November 18, 2025
గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.
News November 18, 2025
గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.
News November 18, 2025
నేడు ఇలా చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి

కృష్ణాంగారక చతుర్దశి ఎన్నో శుభాలను కలిగించే పవిత్రమైన రోజు. నేడు ఎర్ర పూలు/కుంకుమ కలిపిన నీటితో స్నానం చేస్తే అంగారకుడి కటాక్షం కలుగుతుందట. ఆదిత్య మంత్రం 12 సార్లు పలికితే సూర్యుడు అనుగ్రహిస్తాడని నమ్మకం. పితృ తర్పణంతో రుణ బాధలు తొలగి, సంతోషంగా ఉంటారట. గోధుమలు దానమిస్తే జాతకంలో రవి బలం బాగుంటుందట. యమ దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి, కుజ దోషం పోయి సొంతింటి కల నెరవేరుతుందని పండితులు అంటున్నారు.


