News January 22, 2025
జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
వరంగల్: సాదాబైనామాల సంగతేందీ..?

సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములపై హక్కుల కోసం రైతులకు ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. భూ భారతిలో వీలు కల్పించారని నేతలు చెబుతుంటే, అధికారులు మాత్రం కాసులు వచ్చే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వివాదాస్పదమైన వాటిని మాత్రం ముట్టుకోకుండానే రిజెక్టు చేస్తున్నారు. WGLలో 53996, HNK 18507, MLG 34441, JNG 30వేలు, MBD 24014, BHPL 18739 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,79,697 దరఖాస్తులు వచ్చాయి.
News November 18, 2025
వరంగల్: సాదాబైనామాల సంగతేందీ..?

సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములపై హక్కుల కోసం రైతులకు ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. భూ భారతిలో వీలు కల్పించారని నేతలు చెబుతుంటే, అధికారులు మాత్రం కాసులు వచ్చే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వివాదాస్పదమైన వాటిని మాత్రం ముట్టుకోకుండానే రిజెక్టు చేస్తున్నారు. WGLలో 53996, HNK 18507, MLG 34441, JNG 30వేలు, MBD 24014, BHPL 18739 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,79,697 దరఖాస్తులు వచ్చాయి.
News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.


