News March 6, 2025

జనగామ: 203 మంది పరీక్ష రాయలే

image

జనగామ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 203 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. జనరల్, వొకేషనల్ మొత్తం 4481కి 4278 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. డీఐఈఓ, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News October 19, 2025

నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

image

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

News October 19, 2025

జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్‌లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్‌లో 27కు 23, ఫిలింనగర్‌లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్‌నగర్‌లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.

News October 19, 2025

జూబ్లీహిల్స్: 8 పోలీస్ స్టేషన్లు.. 234 ఆయుధాలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 మంది వద్ద లైసెన్డ్స్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వాటిని స్థానిక PSలలో డిపాజిట్ చేయాలి. అయితే ఇప్పటి వరకు 196 మంది తుపాకులను పోలీసులకు అందజేశారు. పంజాగుట్ట PS పరిధిలో 26 ఉండగా 19, మధురానగర్‌లో 23 ఉండగా 17, బోరబండలో 37కు 27, జూబ్లీహిల్స్‌లో 27కు 23, ఫిలింనగర్‌లో 6కు 5, టోలిచౌకిలో 106కు 96, సనత్‌నగర్‌లో 2కు 2, గోల్కోండ పరిధిలో 7ఉండగా 7 ఆయుధాలను అప్పగించారు.