News March 19, 2024
జలదంకి: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News April 17, 2026
కూటమి పాలనలో రైతుకు కన్నీరే: మాజీ మంత్రి కాకాణి

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
News April 17, 2026
కూటమి పాలనలో రైతుకు కన్నీరే: మాజీ మంత్రి కాకాణి

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
News April 17, 2026
కూటమి పాలనలో రైతుకు కన్నీరే: మాజీ మంత్రి కాకాణి

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వరిగొండలో పర్యటించిన ఆయన, గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, నేడు గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, ఎరువుల అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.


