News March 17, 2025
జలుమూరు : ఖైదీలకు ఫోన్లు అందించిన దంపతులు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Similar News
News February 22, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ఎల్.ఎన్.పేట: ఈ రైతు ఐడియాకు వావ్ అనాల్సిందే !
ఎచ్చెర్ల: గుంతలేని దారి చూసేదెప్పుడు ?
శ్రీకూర్మంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది: టీడీపీ
బొడ్డేపల్లి రాజ్ గోపాల్ కు నేతల నివాళులు
శ్రీకాకుళం: దారుణంగా పడిపోయిన టమాట ధరలు
ఇచ్ఛాపురం: కుమారుడి కోసం దాచిన డబ్బు.. అగ్నికి ఆహుతి
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
News February 22, 2026
శ్రీకాకుళం జడ్పీలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.
News February 22, 2026
శ్రీకాకుళం జడ్పీలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.


