News April 3, 2025

జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలి: ప్రత్యేక అధికారి

image

అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో ఏలూరు జిల్లా ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలనీ సంక్షేమ పధకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాలయాల అమలు గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News April 11, 2025

రిజల్ట్స్@W2N: సూపర్ ఫాస్ట్.. సేఫెస్ట్

image

సైట్లతో పోలిస్తే Way2Newsలో పరీక్షా ఫలితాలు సూపర్‌ఫాస్ట్‌గా వస్తాయి. సైట్లలో యాడ్స్ మధ్య రిజల్ట్ ట్యాబ్ ఎక్కడ ఉందో వెతికే ఇబ్బంది, ఆ బటన్‌పై క్లిక్ చేస్తే వెనకాల లోడ్ అయ్యే ప్రమాదకర లింక్స్ తలనొప్పులు ఇక్కడ ఉండవు. ప్రభుత్వం ఫలితాలు ప్రకటించగానే Way2News ఓపెన్ చేస్తే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇవ్వండి. సెకన్లలో రిజల్ట్ వస్తుంది. మరో క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. అంతే!

News April 11, 2025

రేపే రిజల్ట్.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

అంబేడ్కర్ కోనసీమలో ఇటీవల Inter పరీక్షలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేడు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రేపు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే మొత్తం 40పరీక్షా కేంద్రాల్లో 27,312 మంది పరీక్షలు రాశారు. ఫస్టియర్ 13,431 మంది విద్యార్థులు, సెకండియర్ 13,881 మంది ఉన్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

శ్రీకాకుళం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!