News February 23, 2025
జిల్లాలో ప్రజావాణి రద్దు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తెలిపారు. శాసన మండల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్ లోని రూం నంబర్ 25లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 22, 2025
నవంబర్ 22: చరిత్రలో ఈ రోజు

1913: ఆర్థికవేత్త, ఆర్బీఐ 8వ గవర్నర్ లక్ష్మీకాంత్ ఝా జననం
1963: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం
1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లుకు లోక్సభ ఆమోదం
2006: భారత మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
2016: సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం (ఫొటోలో)
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.
News November 22, 2025
ఫ్లోటింగ్ ఐలాండ్ బిల్డ్ చేస్తున్న చైనా!

చైనా ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది న్యూక్లియర్ దాడినీ ఎదుర్కోగలదని సమాచారం. 78,000 టన్నుల సబ్ మెర్సిబుల్ ట్విన్ హల్ ప్లాట్ఫామ్ కలిగిన ఇది ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ సస్టైనింగ్ ఐలాండ్గా చెబుతున్నారు. 2028నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 238మంది వ్యక్తులు దాదాపు 4 నెలల వరకు ఎలాంటి సప్లయ్స్ లేకుండా ఈ ఐలాండ్లో జీవించేందుకు వీలుంటుందని సమాచారం.


