News April 4, 2025

జూరాలలో పోలీస్ అవుట్ పోస్ట్‌కు డీజీపీ భూమి పూజ 

image

వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసే పోలీస్ అవుట్ పోస్ట్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.కోటితో దీనిని నిర్మించినట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఐజీ రమేశ్ రెడ్డి, డీఐజీ చౌహన్, ఎస్పీ రావుల గిరిధర్, కేశం నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

MBNR: పీయూలో డిజిటల్ సేవలకు ‘సైబర్ హైట్స్’తో ఎంఓయూ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు అందించే డిజిటల్ సేవలను మరింత మెరుగుపర్చడానికి పాలమూరు విశ్వవిద్యాలయం బుధవారం సైబర్ హైట్స్ సాఫ్ట్‌వేర్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓ‌యూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లాభపడతారని వీసీ ప్రొ.జి‌ఎన్. శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేశ్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ బి. సదానందం తదితరులు పాల్గొన్నారు.

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.