News April 8, 2025
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్ఛార్జిలు వీరే!

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మండల ఇన్ఛార్జిలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ నియమించారు. ములుగు మండలం రవి, సత్తిరెడ్డి, బిక్షపతి, వెంకటాపూర్ రవిచందర్, భగవాన్ రెడ్డి, గోవిందరావుపేట కళ్యాణి, తాడ్వాయి సోమయ్య, మల్లంపల్లి రాజేందర్, ఏటూరునాగారం సురేంద్రబాబు, కన్నాయిగూడెం దేవేందర్, మంగపేట మండలం వెంకన్న, గంగారం మొగిలి, కొత్తగూడ రూప్ సింగ్, వెంకటాపురం రమేష్ బాబు, వాజేడు విక్రాంత్ను ఎంపిక చేశారు.
Similar News
News November 24, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం: కలెక్టర్
✓పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు
✓అశ్వరావుపేట: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
✓దుమ్ముగూడెం: కల్వర్టును ఢీకొని యువకుడు మృతి
✓పోలీస్ వాహనాలు కండిషన్లో ఉంచాలి: ఎస్పీ
✓చర్లలో ఐదు రోజులు కరెంట్ కట్
✓కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలి: కార్మిక సంఘాలు
✓గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ
News November 24, 2025
తిరుపతి: తెలుగు, సంస్కృత అకాడమీ రెండయ్యేనా..?

రాయలసీమ ప్రాంతానికి తిరుపతిలో ఏకైక రాష్ట్ర కార్యాలయం తెలుగు, సంస్కృత అకాడమీ మాత్రమే. ఛైర్మన్ ఆర్డీ విల్సన్ తిరుపతి, విజయవాడ రెండు చోట్లా తెలుగు అకాడమీ, తిరుపతిలో సంస్కృత అకాడమీ అభివృద్ధి అంటున్నారు. తెలుగు, సంస్కృతం విడిపోతాయా? వివాదాస్పద నిర్ణయాలు అవసరమా? విద్యా కేంద్రమైన తిరుపతిలో అకాడమీ అభివృద్ధి చేయలేరా అన్న చర్చ ప్రస్తుతం నడుస్తుంది. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.
News November 24, 2025
HYD: ACCA సదస్సు.. పాల్గొన్న ఓయూ ప్రతినిధులు

అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ACCA) ఈరోజు హోటల్ తాజ్ డెక్కన్లో సదస్సు నిర్వహించారు. ‘కృత్రిమ మేధ–నిరంతర మార్పుల సాంకేతికత ప్రపంచంలో ఫైనాన్స్ ప్రతిభను శక్తివంతం చేయటం’ అంశంపై చర్చించారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఏకీకరణను పరిష్కరిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


