News February 22, 2025
టమోటా రైతులు అధైర్యపడకండి: కల్పనారెడ్డి

ప్రభుత్వమే రైతుల నుంచి గిట్టుబాటు ధరకు టమోటా కొనుగోలు చేస్తుందని టీడీపీ మహిళా నేత కల్పనారెడ్డి తెలిపారు. ములకళచెరువు టమాట మార్కెట్ను శుక్రవారం సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో టమాటా కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా గిట్టుబాటు ధర రైతులకు కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో టమోటాలను అన్ని ఖర్చులతో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 23, 2025
NGKL: మంత్రివర్గం నిర్ణయం పై నాయకులలో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున అన్ని పార్టీల నాయకులలో ఉత్కంఠ నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో 20 జడ్పీటీసీ, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.