News October 30, 2024
టీటీడీ బోర్డు సభ్యుడిగా మల్లెల రాజశేఖర్ గౌడ్

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిలో ఆయనకు సభ్యుడిగా చోటు కల్పించారు. TTD నూతన ఛైర్మన్గా బీఆర్ నాయుడును నియమించగా, మరో 23 మందికి ఇందులో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.


