News February 2, 2025
డోర్నకల్: ముగ్గురు పిల్లలు, 12 పశువులపై దాడి

డోర్నకల్ మండలంలోని హూన్యతండా, లింబ్యతండాలో పిచ్చికుక్కలు ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి. 12 పశువులపై దాడి చేసి గాయపరిచి బీభత్సం సృష్టించాయి. దీంతో రెండు గ్రామాల్లో ప్రజలు ఎటు వైపు నుంచి ఏ కుక్క వచ్చి కరుస్తుందేమోనని భయందోళనకు గురవుతున్నారు. పిల్లలు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను అదుపు చేయాలన్నారు.
Similar News
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.