News July 30, 2024

ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు దొనకొండ వారు ఎంపిక

image

ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎంపికైన ఐదు పాఠశాలల్లో, దొనకొండ జడ్పీ పాఠశాల తరఫున గణిత ఉపాధ్యాయుడు షేక్‌ చాంద్ బాషా, పదో తరగతి విద్యార్థి హర్ష సాయి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు ఇలాంటి అవకాశం రావడం సంతోషకరమన్నారు.

Similar News

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్‌లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్‌లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్‌పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

➡️ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి➡️ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్ లను అనుమతించరు➡️ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్ లో లేకుంటే డీఈఓను సంప్రదించాలి➡️ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని,లు అదనపు సమయం➡️ హాల్ టికెట్ పై నో ఫోటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం➡️ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు➡️ గ్రీవెన్స్ సెల్ : 9848527224

News December 10, 2025

ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

image

➡️ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి➡️ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్ లను అనుమతించరు➡️ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్ లో లేకుంటే డీఈఓను సంప్రదించాలి➡️ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని,లు అదనపు సమయం➡️ హాల్ టికెట్ పై నో ఫోటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం➡️ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు➡️ గ్రీవెన్స్ సెల్ : 9848527224