News February 22, 2025

తడి చెత్తతో వుడ్ బ్రిక్స్ తయారీ

image

భద్రాచలం గ్రామపంచాయతీ అధ్వర్యంలో నిత్యం సేకరించే తడి చెత్తను డీఆర్సీసీలో ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా వేరు చేసి, వాటి ద్వారా వచ్చే పిప్పితో వుడెన్ ఇటుకలు (బ్రిక్స్) తయారు చేసే ప్రక్రియ గ్రామ పంచాయతీలో మొదలయింది. కాగా రాష్ట్రంలో ఈ పద్ధతిలో ఇటుకలు తయారు చేసే ఏకైక గ్రామ పంచాయతీగా భద్రాచలం నిలిచింది. కాగా వీటిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించనున్నారు.

Similar News

News November 18, 2025

ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

image

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.

News November 18, 2025

ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

image

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.

News November 18, 2025

బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

image

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్‌కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.