News January 31, 2025

తణుకు: రాత్రంతా నిద్ర పోకుండా..!

image

తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.

Similar News

News February 28, 2025

భీమవరం: పంచారామం అన్నదాన సత్రానికి రూ.కోటి విరాళం

image

భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం అన్నదాన సత్రం పిలీగ్రీం సెంటరుకు రూ. కోటి మంజూరైంది. ఈ ప్రత్యేక గ్రాంటును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి భీమవరం MLA,PAC ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులుకి శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఛైర్మన్ DV బాలసుబ్రహ్మణ్యం గురువారం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ CH రంగసాయి పాల్గొన్నారు.

News February 27, 2025

ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు✷ జిల్లాలో 65 శాతం పోలింగ్ ✷ శోభాయ మానంగా సోమేశ్వరుని రథోత్సవం.✷ సోమేశ్వర స్వామి రథోత్సవంలో అపశృతి ✷ భీమవరంలో యువకుడి మృతి ✷ తణుకులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్✷ దేవాలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి ✷ రేలంగులో అడుగడుగున వ్యర్ధాలు ✷తణుకులో ప్రభుత్వ హామీలు అమలు చేయాలి.

News February 27, 2025

ప.గో జిల్లాలో పోలింగ్ @12 PM

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి 27.28% శాతంగా నమోదైందన్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

error: Content is protected !!