News August 1, 2024

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా అధికారి

image

శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బి.మీనాక్షి గురువారం శ్రీకాకుళంలోని ఆమె కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి 7వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. సంబంధిత అధికారులు ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ర్యాలీలు నిర్వహించి, ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తారన్నారు.

Similar News

News December 18, 2025

డా.బీఆర్‌. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.

News December 18, 2025

డా.బీఆర్‌. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.

News December 18, 2025

డా.బీఆర్‌. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.