News April 28, 2024

తాడిపత్రిలో 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

తాడిపత్రిని పోలీసులు తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. నేడు సీఎం జగన్ పర్యటిస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు. బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించారు. ఒకరోజు ముందే తాడిపత్రికి చేరుకుని తమకు కేటాయించిన స్థానాలలో విధులు చేపట్టారు.

Similar News

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

News April 19, 2026

అనంతపురం పోలీసుల రికార్డు

image

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “మీ మొబైల్ మీ ఇంటికి” కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోంది. రూ.1.60 కోట్ల విలువైన 804 ఫోన్లను బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఇప్పటివరకు చాట్ బాట్ ద్వారా మొత్తం 14,421 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటి యజమానులకు అందించామని, వీటి మొత్తం విలువ రూ. 27.75 కోట్లు ఉంటుందని వెల్లడించారు.