News February 28, 2025

తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ స్పోర్ట్స్ కోటాలో TTDలో ఉద్యోగాల భర్తీకి చర్యలు
✒ తిరుపతిలో అర్ధరాత్రి బ్యూటీపార్లర్‌లో అగ్ని ప్రమాదం
✒ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి హన్సికా
✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి MP విమర్శలు
✒ తిరుపతి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ ఈవో
✒ శ్రీకాళహస్తి RDO ఆఫీస్ వద్ద ధర్నా

Similar News

News March 21, 2025

వనపర్తి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

image

వనపర్తి జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. పెబ్బేరులో 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మదనాపూర్లో 38.3℃, పాన్గల్ 38.2, పెద్దమండడి, విలియంకొండ 38.1, దగడ, రెమద్దుల 38.0, కనైపల్లి 37.9, ఆత్మకూరు 37.8, వీపనగండ్ల, గోపాలపేట 37.4, జనంపేట, వెల్గొండ 37.2, రేవల్లి, వనపర్తి, ఘనపూర్, సోలిపూర్ 37.1, శ్రీరంగాపురం 37.0, కేతేపల్లి 36.9, అమరచింతలో 35.8 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 21, 2025

తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ మార్పుపై ఉత్కంఠ

image

తిరువూరులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మార్పు అంశంపై వైసీపీ ఆచూతూచి అడుగులు వేస్తోంది. ఒప్పందం ప్రకారం ఛైర్‌పర్సన్ మార్పు అంశాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక నేతలు.. ఛైర్మన్‌ను మార్చడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు కౌన్సిలర్లు పార్టీ మారుతారని లోకల్‌గా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మున్సిపల్ పీఠాన్ని YCP నిలబెట్టుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.

News March 21, 2025

మెదక్: 10338 మందికి  68 సెంటర్లు

image

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.

error: Content is protected !!