News July 31, 2024

తిరుపతి జిల్లాలో ఐదేళ్లలో 3746 మంది మిస్సింగ్

image

అవును ఇది అక్షరసత్యం. గడిచిన ఐదేళ్లలో తిరుపతి జిల్లాలో 3746 మంది మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో బాలికలు 1389 మంది, 2357 మంది యువతులు, మహిళలు ఉన్నారు. అలాగే గడిచిన ఐదేళ్లలో 3848 మంది ఆచూకీ గుర్తించారు. ఇందులో 1420 మంది బాలికలు, 2418 మంది యువతులు ఉన్నారు. 2019 ముందు కేసులను కలపడంతోనే ఐదేళ్లలో ఆచూకీ దొరికన వారి సంఖ్య పెరిగింది.

Similar News

News November 17, 2025

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 17, 2025

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 17, 2025

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.