News March 16, 2025

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

image

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు వేళాయె• మార్చి 17 నుంచి పదవ తరగతి పరీక్షలు• తిరుపతి జిల్లాలో 28,656 మంది పదవ తరగతి విద్యార్థులు• జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల ఏర్పాటు• 30 సిట్టింగ్ స్వ్కాడ్లు, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు• ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు• పరీక్ష సమయం: ఉ.9:30 నుంచి మ.12:30 వరకు• పరీక్షకు ఒక రోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి

Similar News

News December 1, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* కామారెడ్డిలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
* కామారెడ్డి: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
* బిక్కనూర్: బిఆర్ఎస్ పార్టీలో చేరిన సొసైటీ డైరెక్టర్లు
* బిచ్కుంద: హైమాస్ట్ లైట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
* కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ దాఖలు
* జిల్లాలో ప్రారంభమైన నూతన వైన్సులు

News December 1, 2025

MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

image

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 1, 2025

రెండో విడత నామినేషన్ల ఘట్టం రేపటితో పూర్తి: కలెక్టర్ తేజస్

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. 8 మండలాల పరిధిలోని 181 సర్పంచ్, 1,628 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని ఆయన చెప్పారు. అభ్యర్థులు గడువులోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలు నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.