News January 30, 2025

తిరుపతి జిల్లాలో పెన్షన్లకు రూ.112.19 కోట్లు

image

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది పెన్షన్ దారులకు రూ.112.19 కోట్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని తెలిపారు.

Similar News

News November 18, 2025

భారీ డీల్.. ఉక్రెయిన్‌కు 100 రఫేల్ జెట్లు!

image

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్‌ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్‌స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.

News November 18, 2025

భారీ డీల్.. ఉక్రెయిన్‌కు 100 రఫేల్ జెట్లు!

image

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్‌ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్‌స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.

News November 18, 2025

AIలో గోదావరిఖని విద్యార్థినికి GOLD MEDAL

image

గోదావరిఖని ఫైవింక్లయిన్‌కు చెందిన విద్యార్థిని కైలాస మోనా ఏఐలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్‌ కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్‌(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.