News March 7, 2025
తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

తిరుపతి జిల్లాలో రేపు(శనివారం) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా టీచర్లు జరుపుకోవాలన్న ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
నిజామాబాద్ : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు
*అభివృద్ధికి SDF కింద రూపాయలు 1000 కోట్లు ఇవ్వండి: ఆర్మూర్ MLA
*టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది: ఇన్చార్జ్ మంత్రి
*పసుపు రైతుల సమస్యలు ప్రస్తావించిన: బాల్కొండ ఎమ్మెల్యే
*టూరిజం అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
*ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం
*ఏర్గట్ల: WAY 2 NEWSతో GROUP-2 6వ ర్యాంకర్
*NZB: జలాల్పూర్ ఆలయాల్లో దొంగ చేతివాటం
News March 18, 2025
డీలిమిటేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదు: KTR

TG: డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీనే. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై పోరాడుతాం. ఈనెల 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరై, మా పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తా’ అని తెలిపారు.
News March 18, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔ముదిరాజులను BC-Aలో చేర్చాలి:ముదిరాజులు ✔జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ✔ఎంపీ డీకే అరుణ నివాసంలో పోలీసులు ✔పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్లు ✔సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు:NHPS ✔వట్టెం వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు ✔NGKL:SLBC D1,D2 ప్రదేశాలు గుర్తింపు:కలెక్టర్ ✔మద్దూర్:విద్యుత్తు తీగలు తాకి లారీ దగ్ధం