News February 27, 2025
తిరుపతి: మైనర్ బాలుడికి 20 ఏళ్ల జైలు

ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ బాలుడికి తిరుపతి పొక్సో కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శ్రీకాళహస్తి(M)లోని ఓ గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాడు పడి 2016లో అదే గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన జిల్లా పొక్సో కోర్ట్ న్యాయమూర్తి బాలుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ.2వేల జరిమానా విధించారు.
Similar News
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
ములుగు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు స్పెషల్ ఫండ్!

వామపక్ష తీవ్రవాద ప్రభావిత(LWE)గా గుర్తించిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసింది. 2014-25 మధ్య కాలంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించారంటే అతిశయోక్తి కాదు. మౌలిక వసతులు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించారు. మారుమూల గ్రామాలలో సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. నెట్వర్క్ పెరగడంతో మావోల కదలికల గుర్తింపు పోలీసులకు ఈజీ అయ్యింది.


