News April 28, 2024
తిరుపతి: 22 నుంచి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది.
Similar News
News April 15, 2026
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.
News April 15, 2026
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.
News April 15, 2026
విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.


