News February 3, 2025

తిరుమల: ‘రథసప్తమి వేడుకలను విజయవంతం చెయ్యండి’

image

ఈనెల 04వ తేదీన జరగనున్న తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల నిర్వహణపై జిల్లా పోలీసు భద్రతాపరమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ఇతర శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.

Similar News

News November 18, 2025

రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

image

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్‌కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

News November 18, 2025

రైల్వేకోడూరు: ఎంతో ఆశపడ్డారు.. అంతలోనే విషాదం

image

రైల్వేకోడూరు(M) కొండారెడ్డిపోడుకు చెందిన విజయ్ దంపతుల జీవితం <<18318250>>విషాదంగా <<>>ముగిసింది. HYDలో విజయ్‌కు రూ.లక్షల్లో జీతం. వివాహమై 8ఏళ్లు అయినా పిల్లలు లేరని బాధపడ్డారు. IVF పద్ధతి ద్వారా అతని భార్య గర్భం దాల్చడం, కవలలు అని తేలడంతో చాలా సంతోష పడ్డారు. ఆ చిన్నారులు బయటకు వచ్చే క్షణాలకు ఎదురు చూశారు. ప్రసవ సమయంలో భార్యతో పాటు పిల్లలు చనిపోయారు. అది తట్టుకోలేని విజయ్ ఉరేసుకోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

News November 18, 2025

ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

image

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.