News April 29, 2024
తీన్మార్ మల్లన్నకు MLA యశస్విని రెడ్డి గిఫ్ట్

పాలకుర్తి MLA యశస్విని రెడ్డితో సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు పెన్నును గిఫ్టుగా ఇచ్చారు. ఆమెతో పాటు ఝాన్సీ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. వరంగల్కు 34వ ర్యాంక్

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్కు 30వ ర్యాంక్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్లో 30వ ర్యాంక్లో నిలిచింది. ఇక ఒకేషన్లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్లో 28వ స్థానంలో నిలిచింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్కు 30వ ర్యాంక్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్లో 30వ ర్యాంక్లో నిలిచింది. ఇక ఒకేషన్లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్లో 28వ స్థానంలో నిలిచింది.


