News November 8, 2024
తూ.గో: ‘ధ్రువపత్రంతో ఇసుకను తీసుకెళ్లొచ్చు’

రాజమండ్రిలోని కోటిలింగాల, ధవళేశ్వరం గాయత్రీ ర్యాంపు వద్ద ప్రజలకు ఇసుక లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులకు ఇసుకను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాక్టర్ల ద్వారా నేరుగా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. జిల్లాలో కొత్తగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 8 డిసిల్టేషన్ పాయింట్స్ 4,95,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


