News February 15, 2025
తూ.గో: బర్డ్ ప్లూ లక్షణాలు ఎక్కడా లేవు: శాస్త్రవేత్తల బృందం

ఉమ్మడి జిల్లాలో పెరవలి మండలం మినహా ఎక్కడా బర్డ్ ప్లూ లక్షణాలు లేవని ..ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల స్పష్టం చేశారు. పారాల్లో పనిచేసే 28 మంది కార్మికుల నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా నెగటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. 25 మంది వైద్యుల సమక్షంలో ఉన్నారన్నారు. కానూరు అగ్రహారంలో మూడు నెలలు పాటు ఆంక్షలు కొనసాగుతాయని కోళ్ల పెంపకం చేయకూడదన్నారు.
Similar News
News March 14, 2025
‘జియో హాట్స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

జియో, స్టార్ నెట్వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్ను చాలామంది యూట్యూబ్లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్స్టార్ భావిస్తోంది. యాప్లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.
News March 14, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
➤ రిపోర్టర్ను బెదిరించి సెల్ ఫోన్ను ఎత్తుకెళ్లిన దుండగులు
➤ సముద్ర స్నానానికి వెళ్లిన ఉపమాక వెంకన్న
➤ ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పిఠాపురం తరలి వెళ్లిన జనసైనికులు
➤ వడ్డాది వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
➤ నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా-ఎలమంచిలి MLA
➤ 21న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ధర్నా
➤ హోలీ ఉత్సవాల్లో చిన్నారుల సందడి
News March 14, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న హోళీ పుష్పాలు
>అరకులో హోలీ..కోయ్, కోయ్ ట్రెండ్
>అల్లూరి: లొంగిపోయిన 11మంది మిలీషియా సభ్యులు
>కొయ్యూరు: ఎండల కారణంగా వెలవెలబోతున్న హైవే
>అల్లూరి: ఊబిలో చిక్కుకుని విద్యార్థి మృతి
>అరకు: కాఫీ, మిరియాల రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి
>రంపచోడవరం: న్యాయవాదుల కీలక తీర్మానం
>మోదకొండమ్మ ఉత్సవాలకు నిధులు తెచ్చేందుకు కృషి