News February 5, 2025
తూ.గో: రూ.94.50 కోట్లతో 273 కి.మీల రోడ్లు పూర్తి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ Xలో పోస్టు చేసింది. “పల్లె పండుగ” ద్వారా గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం, డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారని పేర్కొంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని గత 4 నెలల్లో 1,756 రోడ్లను రూ.94.50 కోట్ల వ్యయంతో 273.42 కిలో మీటర్ల మేర పూర్తి చేసినట్లు పేర్కొంది.
Similar News
News November 22, 2025
విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.
News November 22, 2025
ADB: వారంలోనే షెడ్యూల్.. డిసెంబర్లో ఎన్నికలు..?

స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు సైతం ఇప్పటికీ ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పించారు. 23న తుది జాబితా వెల్లడించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా ఆశావహులు ఏ రిజర్వేషన్ వస్తుందోనని తమకు క్లోస్ ఉన్న అధికారులకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించకుంటే ఏం చేయాలోననే అయోమయంలో ఉన్నారు.
News November 22, 2025
ADB: వారంలోనే షెడ్యూల్.. డిసెంబర్లో ఎన్నికలు..?

స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు సైతం ఇప్పటికీ ఓటరు జాబితా సవరణకు అవకాశం కల్పించారు. 23న తుది జాబితా వెల్లడించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా ఆశావహులు ఏ రిజర్వేషన్ వస్తుందోనని తమకు క్లోస్ ఉన్న అధికారులకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించకుంటే ఏం చేయాలోననే అయోమయంలో ఉన్నారు.


