News April 8, 2024
తూ.గో: ‘వారంతా 15 రోజుల ముందే ఓటేయొచ్చు’

ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలని అనుకునేవారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన వారంతా 15 రోజుల ముందు నుంచే ఇంటి వద్ద నుంచి ఓటు వేయొచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అమలాపురంలో 15,18,108 మంది, రాజమహేంద్రవరంలో 16,08,504 మంది, కాకినాడలో 16,11,031 మంది ఓటర్లున్నారు. వీరిలో కనీసం లక్ష మందైనా ఇంటి నుంచి ఓటింగ్ విధానంలో పాల్గొంటారని అధికారులు అంటున్నారు.
Similar News
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
News December 18, 2025
రాజమండ్రి: మిసెస్ ఏపీ రన్నరప్గా డాక్టర్ యామిని ప్రియ

వైద్యురాలిగా రాణిస్తూనే.. అందాల పోటీల్లోనూ సత్తా చాటారు రాజమండ్రికి చెందిన డాక్టర్ యామిని ప్రియ. ఇటీవల విజయవాడలో జరిగిన ‘మిసెస్ ఆంధ్రప్రదేశ్-2025’ పోటీల్లో ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచారు. విజయవాడకు చెందిన యామిని రాజమండ్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉన్న ఆమె 2024 పోటీల్లో విజేతగా నిలిచారు. డాక్టర్ యామిని వరుస విజయాలు సాధించడం పట్ల నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.


