News April 28, 2024

తూ.గో.: సెలవు అయినా.. బిల్లు కట్టేందుకు అవకాశం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా విద్యుత్, రెవెన్యూ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మూర్తి శనివారం తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు చెల్లించే అవకాశం కల్పించామన్నారు. ఏపీఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో సైతం చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. 

Similar News

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.