News July 4, 2024
తూ.గో.: BREAKING: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

అమలాపురం రూరల్ మండలం కామనగురువు పంచాయతీ పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఢీకొన్న ఘటనలో బట్నవిల్లి గ్రామానికి చెందిన తొత్తరమూడి బుల్లి సత్యనారాయణ (53) అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News November 26, 2025
రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.


