News February 16, 2025
‘తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గం’ పుస్తకావిష్కరణ

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం భైంసాలో తెలంగాణ తెలుగు కళానిలయం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు.. ముధోల్ నియోజకవర్గము, బాల రామ శతకం పుస్తకావిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముధోల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భాగస్వాములై ఉద్యమానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.
News November 18, 2025
HYD: రోడ్డు ప్రమాద బాధితుల్లో 42% పాదచారులే..!

గ్రేటర్ HYD పరిధిలో గత ఏడాదిలో దాదాపు 1,032 మంది పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో 400 మంది మృతి చెందుతుండగా 775 మంది గాయపడుతున్నారు. HYD నగరంలో జరిగే రోడ్డు ప్రమాద బాధితుల్లో 42 శాతం వీరే ఉండటం గమనార్హం. గ్రేటర్ HYD యాక్సిడెంట్ రిపోర్టులో ప్రమాదాలకు సంబంధించిన వివరాలన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం, కారణాలు, నివారణ మార్గాలపై అన్వేషించారు.
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.


