News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో మంత్రులు సంధ్యారాణి, శ్రీనివాస్

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం నుంచి మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.