News April 3, 2025
దరఖాస్తు తేదీ పొడిగింపు: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు పొడగించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పథకం అమలు చేయుటకు తగు సూచనలు జారీచేశారు.
Similar News
News November 18, 2025
‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.
News November 18, 2025
‘ఆపరేషన్ కగార్’ దెబ్బ.. ఏపీకి వచ్చి హతమయ్యాడు

AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా హతమవడంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో మావోలపై దూకుడు ప్రదర్శిస్తోంది. కర్రెగుట్టల నుంచి అబూజ్మడ్ పర్వతాలు, నేషనల్ పార్కులో జల్లెడ పట్టింది. దీంతో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హిడ్మా తన దళంతో కలిసి మారేడుమిల్లి మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించి ఇవాళ పోలీసుల కాల్పుల్లో మరణించాడు.
News November 18, 2025
వైకుంఠ ద్వారా దర్శనాలపై TTD కీలక నిర్ణయం

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈడిప్ ద్వారా టోకెన్లు ఇస్తారు. వీళ్లను మాత్రమే మొదటి 3రోజులు దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుంది. టోకెన్లు లేకుండా భక్తులు దర్శనానికి వెళ్లవచ్చు. తిరుమల, తిరుపతి వాళ్లకు 6, 7, 8వ తేదీ ఆన్లైన్ టోకెన్లు ఇస్తారు.


