News March 22, 2024
దుబ్బాకలో ఒగ్గుపూజారుల గొడవ.. కేసు నమోదు

దుబ్బాక పట్టణంలో రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు ఇరు వర్గాలుగా వీడిపోయి దాడి చేసుకున్నారు. ఈ గొడవపై కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. రేకులకుంట, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో బాధ్యులు, మరికొంత మందిపై చర్యలు తీసుకోనున్నట్లు వివరణ ఇచ్చారు.
Similar News
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.


