News March 30, 2024
దేశ సమగ్రత, అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: కిషన్ రెడ్డి

పాలమూరులో డీకే అరుణమ్మ గెలవాలి.. దేశ ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అది మీదే బాధ్యతని, బిజెపి ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత, అభివృద్ధి కాపాడగలుగుతామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బిజెపిలో చేరారు.
Similar News
News January 8, 2026
MBNR: PM శ్రీ క్రీడా పోటీలు విజేతలు వీరే (2/3)

MBNRలోని ‘DSA’ మైదానంలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.
✒ఖో-ఖో (బాలుర భాగం)
1st place(జడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాదేపల్లి)
2nd place(జడ్.పి.హెచ్.ఎస్ నవాబ్పేట్)
✒ఫుట్ బాల్(బాలుర విభాగం)
1st place (ZPHS రాజాపూర్)
2nd place (ZPHS బాయ్స్ బాదేపల్లి)
✒100 మీటర్స్ రన్నింగ్(బాలుర)
1st place పాల్ (ZPHS బాదేపల్లి)
2nd place కే.శ్రీనాథ్ (ZPHS నవాబ్పేట్)
News January 8, 2026
MBNR: ‘పీఎం శ్రీ’ క్రీడలు.. విజేతలు వీరే1/3

✒ఖో-ఖో(బాలికల విభాగం)
1.1st place బాలానగర్
2.2nd place సీసీ కుంట
✒అథ్లెటిక్స్(బాలికల విభాగం)
1st place అనూష(జడ్పీహెచ్ఎస్ బాదేపల్లి)
2nd place హేమలత(టీజీఆర్ఎస్ బాలనగర్)
✒షాట్ పట్(బాలికల విభాగం)
1st place రమ్య(టీఆర్ఐఈఎస్ బాలానగర్)
2nd place కే.శ్రీవల్లిక(కేజీబీవీ సీసీ కుంట)
✒లాంగ్ జంప్ బాలికల
1st place జి.కావేరి (కేజీబీవీ భూత్పూర్)
1st place అక్షయ(జెడ్పీహెచ్ఎస్ నవాబ్పేట్)
News January 8, 2026
MBNR: పీఎంశ్రీ.. 800 క్రీడాకారులు హాజరు

పీఎంశ్రీ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు మహబూబ్నగర్లో రెండో రోజు ఘనంగా నిర్వహించారు. మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో బాలికలు, బాలురు విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


