News April 27, 2024

ద్రావిడ వర్సిటీలో యుజీ, పీజీ పరీక్షలు వాయిదా

image

ద్రావిడ వర్సిటీలో మే 1వ తేదీ నుండి జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఏకే వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. యూజీ, పీజీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని.. అయితే కొన్ని పరిపాలన కారణాలవల్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలన్నారు.

Similar News

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.