News February 10, 2025
ద్వారకాతిరుమల: కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఘంట సోమశేఖర్(36) కడుపు నొప్పి భరించలేక ఈనెల 5న రాత్రి కలుపు మందు తాగాడు. 6న ఉదయం ఇంట్లో చెప్పగా, భీమడోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య అనిత ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
సిద్దిపేట: ఎన్నికల్లో ఉత్సాహం చూపుతున్న యువత

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. కొన్ని ఏళ్లుగా పల్లెల్లో మార్పు కోసం ఎంతగానో ఎదురుచూసిన నాయకులు మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడంతో నాయకుల పట్ల యువత నిరాశ చెందారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలనే దృక్పథంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కొత్త ఆలోచనలతో యువత ముందుకు వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువతపై ప్రభావం ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి.
News November 26, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఆళ్లపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు
✓ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్
✓పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్
✓కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీఎస్పీ
✓సుజాతనగర్: రోడ్డు ప్రమాదంలో పది మేకలు మృతి
✓శాంతియుత ఎన్నికలకు సహకరించాలి: ఇల్లందు డీఎస్పీ
✓కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్


