News February 23, 2025
ధర్మపురిలో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం వెల్గటూర్, గోధూరు, ధర్మపురి, గొల్లపల్లిలో 38.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. అల్లిపూర్ 38, సిరికొండ, కొల్వాయి 37.8 మేడిపల్లి, మారేడుపల్లి 37.7 అల్లిపూర్, నేరేళ్ల, జైన 37.6 పెగడపల్లి 37.3 మల్యాల, రాయికల్ 37.2 రాఘవపేట 36.9 మెట్పల్లి 36.8 గుల్లకోట, మల్లాపూర్, సారంగాపూర్, కథలాపూర్ 36.7 మన్నెగూడెం 36.6 కోరుట్ల, జగిత్యాలలో 36.4℃గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News November 18, 2025
సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.
News November 18, 2025
సమస్యలపై ఎర్రజెండా పార్టీలతో కలిసి పోరాటం: కవిత

ఖమ్మం: రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీలతో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచుతున్నప్పటికీ పూర్తి కావడం లేదని తెలిపారు.
News November 18, 2025
హిడ్మా మృతదేహం (photo)

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు <<18318593>>హిడ్మా<<>> ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతం కాగా ఆయన మృతదేహం ఫొటో బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.


