News April 8, 2025
ధర్మపురి: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరిలో దూకి హషాం అహ్మద్(45) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. ఉదయం రాయపట్నం గోదావరిలో మృతదేహం కనిపించగా తండ్రి మహమ్మద్ అలీకి అహ్మద్ ఆచూకీ తెలిపామని ఎస్సై వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని JGTL ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: ఆధార్ లేనివారు నమోదు చేసుకోవాలి: జేసీ

భూపాలపల్లి జిల్లాలో ఆధార్ లేని వ్యక్తులు వెంటనే నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయించటంతోపాటు, అప్ డేట్ కూడా చేయించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్
చేయించుకోవాలన్నారు.
News November 27, 2025
భూపాలపల్లి: ఆధార్ లేనివారు నమోదు చేసుకోవాలి: జేసీ

భూపాలపల్లి జిల్లాలో ఆధార్ లేని వ్యక్తులు వెంటనే నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో సున్నా నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయించటంతోపాటు, అప్ డేట్ కూడా చేయించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్
చేయించుకోవాలన్నారు.
News November 27, 2025
యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేక గిరిప్రదక్షిణ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి మాలదారుల కోసం DEC 1న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిప్రదక్షిణ: DEC 1న ఉదయం 6 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది
ప్రత్యేక దర్శనం: గిరిప్రదక్షిణ అనంతరం, ఆ ఒక్కరోజు ఉదయం 7 గంటల నుంచి 8:45 గంటల వరకు స్వాములందరికీ ప్రత్యేకంగా గర్భాలయ దర్శనంతో పాటు, ప్రత్యేక ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.


