News March 4, 2025
ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
VZM: మంత్రిగారి మాట కోసం ఎదురు చూపులు..!

ట్రైనింగ్పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 21, 2025
ఖిలా వరంగల్లో దారుణం

ఖిలా వరంగల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. 18ఏళ్లుగా ఒకే ఇంట్లో కిరాయి ఉంటున్న అప్పని కవితను ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి ఓనర్ గండ్ల శారద చెప్పగా 15రోజులు టైం ఇవ్వాలని అడగింది. టైం ఇవ్వకుండా ఇంట్లో సామాను ఉండగానే ఇంటి ఓనర్ ఇల్లు కూల్చివేశారు. కట్టు బట్టలతో మమ్మల్ని రోడ్డు పాలు చేశారని బాధితురాలు వాపోయారు. నష్టపరిహారం ఇంటి ఓనర్ చెల్లించాలని మిల్స్ కాలనీ PSను ఆమె ఆశ్రయించింది.
News November 21, 2025
ఖిలా వరంగల్లో దారుణం

ఖిలా వరంగల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. 18ఏళ్లుగా ఒకే ఇంట్లో కిరాయి ఉంటున్న అప్పని కవితను ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి ఓనర్ గండ్ల శారద చెప్పగా 15రోజులు టైం ఇవ్వాలని అడగింది. టైం ఇవ్వకుండా ఇంట్లో సామాను ఉండగానే ఇంటి ఓనర్ ఇల్లు కూల్చివేశారు. కట్టు బట్టలతో మమ్మల్ని రోడ్డు పాలు చేశారని బాధితురాలు వాపోయారు. నష్టపరిహారం ఇంటి ఓనర్ చెల్లించాలని మిల్స్ కాలనీ PSను ఆమె ఆశ్రయించింది.


