News August 14, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,23,427 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,261, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,930, అన్నదానం రూ.13,236, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 4, 2026
కరీంనగర్: బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. రోడ్లపై మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ 188, పోలీసు చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


