News August 27, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,42,100 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.76,350, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ 55,090, అన్నదానం రూ.10,660 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News April 17, 2026
KNR: వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.
News April 17, 2026
KNR: వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.
News April 17, 2026
కరీంనగర్కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డి

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, అధిక వేగం ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.


