News June 30, 2024

ధర్మపురి శ్రీనివాస్‌ మృతిపై మోదీ దిగ్భ్రాంతి

image

ధర్మపురి శ్రీనివాస్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన మృతిపై ప్రధాని మోదీ ‘X’లో సంతాపం వ్యక్తం చేశారు. ‘పేదల సాధికారత కోసం శ్రీనివాస్ పని చేశారు. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. DS మృతికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. DSకు మాజీ ఉప రాష్ట్రపతి , కేంద్రమంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించిన విషయం తెలిసిందే.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

News February 28, 2026

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.