News April 16, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి రోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్ ఓపీఎంఎస్లో నమోదు చేయాలన్నారు.
Similar News
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/
News November 26, 2025
దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్సైట్: https://apdascac.ap.gov.in/


