News October 25, 2024
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

వానకాలం ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా పౌరసరఫరాల అధికారులు, మార్కెటింగ్ ,డిఆర్డిఏ, సహకార, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం సేకరణ సమస్యలపై సమీక్షించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులను తగినంతగా ఉంచాలని, అలాగే ఇతర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.


