News March 4, 2025

ధ్రువీకరణ పత్రం అందుకున్న ‘గాదె’

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాస నాయుడుకి సోమవారం రాత్రి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ధ్రువీకరణ పత్రం అందజేయడంలో జాప్యం జరగడంతో పీఆర్టీయూ ఉపాధ్యాయులు విశాఖ ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. నాలుగు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు.

Similar News

News November 13, 2025

HYD: వలపు వల.. మగవాళ్లు జాగ్రత్త!

image

HYDలో వలపు వల విసిరి అమాయకుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందంతో కట్టి పడేయడం, అడ్డదారిలో లాగేయడం ఓ దందాగా మారింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. గంజాయి సరఫరా, ఉద్యోగం ఇప్పిస్తాం, కన్సల్టెన్సీ అని చెబుతూ డబ్బులు అకౌంట్లో పడ్డాక సైడ్ అవుతున్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
SHARE IT

News November 13, 2025

HYD: వలపు వల.. మగవాళ్లు జాగ్రత్త!

image

HYDలో వలపు వల విసిరి అమాయకుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందంతో కట్టి పడేయడం, అడ్డదారిలో లాగేయడం ఓ దందాగా మారింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. గంజాయి సరఫరా, ఉద్యోగం ఇప్పిస్తాం, కన్సల్టెన్సీ అని చెబుతూ డబ్బులు అకౌంట్లో పడ్డాక సైడ్ అవుతున్నారు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.
SHARE IT

News November 13, 2025

వచ్చే ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

image

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేసి, డెయిరీ ఫామ్‌ను విస్తరించి వచ్చే ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.