News March 2, 2025
నందవరం : అత్తింటి వారి వేధింపులు .. మహిళ సూసైడ్

అత్తింటివారి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన నందవరంలో శనివారం జరిగింది. ఎస్సై శ్రీనివాసులు కథనం.. నందవరానికి చెందిన ఆశీర్వదమ్మ (26)కు అదే ప్రాంతంలోని మద్దన్నతో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త కుటుంబీకులు వేధించేవారు. దీంతో వేధింపులు తాళలేక ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News December 28, 2025
ఇండీ–గ్యాప్ సర్టిఫికేషన్కు అవకాశం: JDA

కర్నూలు జిల్లాలో రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఉత్తమ వ్యవసాయ ఉత్పత్తులు పండించిన రైతులకు ఇండీ–గ్యాప్ దృవీకరణ పత్రాలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లాలో 24 మంది రైతులకు ఈ అవకాశం లభించిందని శనివారం అన్నారు. ఒక్కో రైతుకు ఖర్చయ్యే రూ.77,100లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని, మిగతా మొత్తాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


